కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశంలో అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఈ కారణంగా భక్తులు స్వామి వారి దర్శనానికి గంటలు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు 24 గంటలు పైనే వేచి ఉండాల్సి వస్తుంది. దీని వల్ల జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వయోవృద్ధులు, పిల్లలతో వచ్చే వారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఇబ్బందులన్నిటికీ చెక్ […]