ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు ఎంత చెప్పినా, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించినా ఫలితం లేకుండా పోతుంది. రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తూ ఓ వీడియో ట్వీట్ చేశారు.