ఎంతో కాలం నుంచి ఉపాధ్యాయ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. త్వరలో టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపింది.