టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం (ఇవాళ) తృణమూల్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మమతను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ నెల 5 న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారని తృణమూల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాఫ స్వీకార మహోత్సవాన్ని అత్యంత సాధారణంగానే జరుపుతామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని, దానిని కట్టడి చేసేంత […]
కోల్ కతా (నేషనల్ డెస్క్)- పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితం ముందు నుంచి ఉత్కంఠ రేపింది. కానీ చివరకు బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి విజయం సాధించారు. తొలుత 1200 ఓట్లతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గెలిచారని ప్రచారం జరిగింది. అయితే చివరికి సుబేందు 1,622 పైగా ఓట్లతో గెలుపొందారని తేలింది. అయితే ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. సుబేందు అధికారి గెలుపును […]