కోల్ కతా (నేషనల్ డెస్క్)- పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితం ముందు నుంచి ఉత్కంఠ రేపింది. కానీ చివరకు బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి విజయం సాధించారు. తొలుత 1200 ఓట్లతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గెలిచారని ప్రచారం జరిగింది. అయితే చివరికి సుబేందు 1,622 పైగా ఓట్లతో గెలుపొందారని తేలింది. అయితే ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. సుబేందు అధికారి గెలుపును […]