తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు బీమా పథకం, రైతు బంధు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు మొదలైనవి ప్రవేశ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు పరుస్తున్నారు.