ముంబయి- ఓ వైపు కరోనా, మరో వైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా ఇప్పటికే భీబత్సం సృష్టిస్తోంటే.. అది చాలదన్నట్లు తౌక్టే సైక్లోన్ ధూసుకొచ్చింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫానుకు మహారాష్ట్ర, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ తుఫాను ప్రస్తుతం గుజరాత్ తీరం వైపు పయనిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇది గుజరాత్ పోరుబందర్ మహూవా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. […]
భీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుఫాను, ఐదు రాష్ట్రాలకు ముప్పు తిరువణంతపురం- ఇప్పటికే కరోనాతో జనం అల్లాడిపోతుంటే.. అది చాలదన్నట్లు మళ్లీ తుఫాను ముంచుకొచ్చింది. ఈనెల 14న ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు మాయన్మార్ తౌక్టే గా నామకరణం చేసింది. తౌక్టే శనివారం తీవ్ర తుఫానుగా మారి గుజరాత్ వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 18 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ […]