ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రముఖులకు ఆకతాయిల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు ఇన్ స్టాగ్రామ్ ద్వారా నైనాను వేధింపులకు గురిచేశారు. అసభ్యకరమైన మెసేజ్ లతో హింసిస్తున్నారు. దీంతో నైనా జైశ్వాల్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలతో కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నైనా జైస్వాల్ ఫిర్యాదు మేరకు […]