సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. మాతానగర్కు చెందిన ఓ యువతి ఈ నెల 15న రాత్రి 9.30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఇక ఇదే అదనుగా భావించిన గౌస్, సాయిరాంరెడ్డి అనే యువకులు యువతపై కన్నేశారు. ఇక ముత్యాలమ్మవీధిలో ఆ యువతిని ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూల్డ్రింక్ తీసుకుని అందులో మత్తు మందు కలిపి బలవంతంగా తాగించారు. ఇది కూడా చదవండి: కూతురు […]