వివేకా హత్య కేసులో తాజాగా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విచారణలో దూకుడు మీదున్న సీబీఐ రోజుకొక ట్విస్టులను తెరమీదకు తీసుకొస్తూ హీట్ ను పెంచుతుంది. ఈ క్రమంలోనే వివేకా హత్యకేసులో దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి,వాచ్మ్యాన్ రంగయ్య సహా ఎందర్నో సీబీఐ ఇప్పటికే విచారించి తగిన సమాచారాన్ని రాబట్టుకోగలిగింది. వీరి విచారణ అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై కూడా ఓ రకమైన అనుమానాలకు తావిస్తున్నట్లు కూడా కథనాలు […]