Sudhamathy: ప్రముఖ ఎమ్ఎన్సీ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్ పర్సన్, సంఘ సేవకురాలు సుధామూర్తి గురించి తెలియని వారుండరూ. రచయిగా కూడా ఆమె సుపరిచితురాలు. ఇక, వివాదాలకు దూరంగా ఉండే సుధామూర్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యారు. గతంలో ఆమె చేసిన ఓ పని నెట్టింట పెద్ద డిబేట్కు తెర తీసింది. ఇంతకీ సంగతేంటంటే.. 2019లో సుధామూర్తి మైసూర్ రాణి కాళ్లపై పడ్డారు. అప్పటి ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది. నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఓ […]