తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రయాణికులను ఆకర్షితులను గావించుటకు అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. వాటిలో తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్లే భక్తులకు నూతన ఆఫర్ ప్రకటించింది.
ప్రస్తుతం ఎక్కడైనా క్యాష్లెస్ పేమెంట్స్ జరుగుతున్నాయి. మార్కెట్లో, షాపింగ్లో, హోటల్స్లో, ఏ బిల్లలు కట్టాలన్నా, ఇతరుల దగ్గర డబ్బులు తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా.. అంగా నగదు రహిత లావాదేవీలు నడుస్తున్నాయి. దీని ద్వారా టైం సేవ్ అవుతుంది, చిల్లర గొడవ వదిలిపోతుంది. తాజాగా టీఎస్ ఆర్టీసీ కూడా సిటీ బస్సుల్లో క్యాష్లెస్ పేమెంట్స్ అమలు చేయనున్నారు.