ప్రతి నెల రేడియో కార్యక్రమం మన్ కి బాత్ లో ప్రధాని మాట్లాడే సంగతి అందరికి తెలిసిందే. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు ప్రధాని మోదీ. ఈనెల మాట్లాడిన మన్ కీ బాత్ కార్యక్రమంలో జల సంరక్షణ గురించి ప్రస్తావించారు. “ప్రతి నీటి బొట్టు విలువైనది.. భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపు చేయాలి. నీటి రీసైక్లింగ్ పై మనం దృష్టి పెట్టాలి” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా […]