ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా టూర్లు వేస్తున్నారు ప్రజాశాంతి అధినేత కేఏ పాల్. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి కేఏ పాల్ నివాళులర్పిస్తూ.. శ్రీకాంతచారి తండ్రిని తన పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే సీటు ఇస్తానని వాగ్ధానం చేశారు. తన భర్తకు లేని పోని ఆశలు కల్పించి మోసం […]