హైదరాబాద్- తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కాస్త బెటర్ గానే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మందులు, వ్యాక్సిన్, ఆక్సిజన్, బెడ్ లకు ఎలాంటి కొరత లేదని సోమేష్ కుమార్ తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయన్న ఆయన, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ తో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ […]