తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసులో రోజుకో ట్వీస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై మరొకరు చెప్పుకున్నట్లు పోలీలుసు వెల్లడించారు. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా విచారించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, సాదుద్దీన్ను విచారిస్తున్న క్రమంలో అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పాడని పోలీసులు అంటున్నారు. దీంతో […]