‘దేశ సేవ’కు అత్యధికంగా సహకరిస్తున్న గ్రామం సైద్పూర్. ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఈ గ్రామం నుండి మొదటి ప్రపంచ యుద్దం సమయంలో 10వేల మందిని దేశం కోసం సమర్పించింది.