సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్య ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది. అది రాజు శవమే అని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాజు ఆత్మహత్యపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఉత్కంఠరేపిన ఈ ఘటన ఒక ముగింపునకు చేరుకుంది. ఇప్పుడు నిందితుడు రాజుకు సంబంధించిన ప్రతి […]
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్య ఘటన అందరి హృదయాలను కలచివేసింది. ఎలాంటి సంబంధంలేని సామాన్యులు సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు, డిమాండ్లు చేశారు. దాదాపు వారం ఉత్కంఠ తర్వాత నిందితుడి శవం పట్టాలపై లభించింది. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త సమాన్యలకు ఆనందాన్నిచ్చింది. అలాంటి కిరాతకుడికి ఇలానే జరగాలి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘అభం […]
సైదబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం నిందితుడు రాజు మరణించాడు. స్టేషన్ఘన్పూర్ రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది. చేతిపై ఉన్న పచ్చబొట్టుల ఆధారంగా అతడ్ని రాజుగా పోలీసులు నిర్ధారించారు. అందరూ ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఇందులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రాజు అసలు ఆత్మహత్య చేసుకోలేదు. ప్రమాదవశాత్తు రైలు కిందపడ్డాడని అక్కడి రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు. జనగామ జిల్లాకు చెందిన నిందితుడు రాజు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజు అటుగా వెళ్తుండగా […]
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ఘన్పూర్ రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు మృతదేహం పోలీసులకు లభించింది. చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు సాయంతో పోలీసులు నిందితుడు రాజుగా నిర్ధారించారు. దాదాపు వారంరోజులపాటు పోలీసులకు కునుకు లేకుండా చేసిన రాజు మృతదేహంగా లభించడంతో ఇటు పబ్లిక్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ప్రశ్న మీద సమాధానాల కోసం పోలీసులు దృష్టి సారించారు. […]
తెలంగాణ సహా మొత్తం దేశాన్నే కుదిపేసిన వార్త సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం. విన్న ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతోంది. ఇప్పటికీ ఆ నిందుతుడు బయటే ఉన్నాడు. నిందితుడు రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు నగదు బహుమతి ఇస్తానని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అందరి డిమాండ్ ఒక్కటే నిందితుడికి తగిన శిక్ష పడాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అందులో సామాన్యులు కూడా […]
హైదరాబాద్లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అభం, శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన మానవ మృగం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పిడిన నిందుతుడిని ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవనకళ్యాణ్ జోక్యం చేసుకోవాలని బాధిత కుటుంబాలు ఈమధ్యే వేడుకోవడం వైరల్ అయ్యింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శ చేయడానికి సిద్ధం అయినట్లు […]
సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై, హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబసభ్యులను ఈ రోజు ఉదయం ములుగు శాసనసభ్యురాలు సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని అని అన్నారు. హైదరాబాద్లోని సైదాబాద్లో ఇటీవల ఆరేళ్ల బాలిక తమ పక్కింట్లో విగతజీవిగా కనపడిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. వినాయక చవితి […]
దేశంలో ప్రతిరోజూ కామాంధులు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. కామంతో కళ్లు ముసుకుపోయి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఆ మద్య వరంగల్ లో తొమ్మిది నెలల పాపపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన హృదయాలను కలచి వేసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారికి వెంటనే ఉరిశిక్ష వేయకుండా కాలయాపణ చేయడంపై మహిళా సంఘలు, బాధిత కుటుంబాలు మండిపడుతున్నారు. తాజాగా నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో […]