ఆంధ్రప్రదేశ్ తిరుపతి రుయా ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది సంగతి తెలిసిందే. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలుడు మృతి చెందాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని అక్కడి అబులెన్స్ సిబ్బంది ఎవరు రాలేదు. దీంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని బైక్ ఇంటికి తీసుకెళ్లాడు. ఈఘటన అందరిని కలచివేసింది. అక్కడి అబులెన్స్ సిబ్బంది సాగించిన దందాపై వెైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ స్పందించారు. ఈ తిరుపతి రుయాలో జరిగిన ఘటనకు కారణమైన వారిని […]