టెస్లా అధినేత.. ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలెన్ మాస్క్ ఆ మద్య సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లో అప్పటి నుంచి ఎన్నో రకాల కొత్త రూల్స్ తీసుకు వస్తున్నాడు.
ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ తన ఖాతాదారులకు కోలుకోలేని షాకిచ్చింది. ఇప్పటికే రకరకాల చార్జీలను పెంచేసి కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎస్బీఐ కార్డ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.