దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులలో బెడ్స్ కొరతనే కాకుండా.. ఆక్సిజన్ కోరత ఏర్పడుతుంది. దీంతో ఆక్సిజన్ అందకుండా.. చాలా మంది కరోనా రోగులు మృతిచెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదిస్తోంది. ఇక ప్రాణవాయువు కొరతతో […]