రాజస్థాన్- సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో ఐతే ఈ కేటిగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి చాలా మంది మోసపోతున్నారని మీడియాలో వస్తున్నా.. ఇంకా కొత్త వాళ్లు మోసపోతూనే ఉన్నారు. సోషల్ మీడియా లో పరిచయం అయిన వారిని నమ్మొద్దని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒక చోటు ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఓ సైబర్ ముఠా చేతిలో మోసపోయిన యువతి ఏకంగా కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. కొంత […]