గత ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హావా ముందు తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన బడ ఫ్యామిలీలు చిత్తుగా ఓడిపోయాయి. అంతటి వైసీపీ హావాను తట్టుకుని కూడా కింజరాపు కుటుంబం మాత్రం నిలబడి విజయాలు సాధించింది. దివంగత కింజరపు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా, ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలు ఢిల్లీలో అబ్బాయి చూసుకుంటుంటే, రాష్ట్రంలో బాబాయ్ చూసుకుంటున్నారు. తాజాగా వీరి గురించి ఓ […]
రాజ్యసభలో సోమవారం కొత్తగా 25 మంది ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్సింగ్ కూడా ఒకరు. అలాగే తన సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్ ఇప్పటికే లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో ఇద్దరు పార్లమెంట్లో కలుసుకున్నారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ఫొటో దిగారు. ఆ ఫొటోను ఎంపీ రామ్మోహన్ నాయుడు తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్టు చేస్తూ.. ‘భారత్ను గర్వించేలా చేసిన […]