న్యూ ఢిల్లీ- వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ రఘురామ కృష్ణ రాజు వైద్య పరీక్షల నివేదికతో పాటు, బెయిల్ పిటీషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదికను చదివి వినిపించారు. ఆయన కాలిపై గాయాలతో పాటు, కాలి వేలు ఎముక విరిగినట్లు నివేదికలో పేర్కొన్నారని […]