రాజకీయాల పూర్తిగా స్వస్థి చెప్పి.. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న నేత ఎన్ రఘువీరా రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రులుగా వ్యవహరించారు. రాజకీయాల నుండి బయటకు వచ్చేసిన ఆయన..తన స్వగ్రామంలో