శ్రీకాకుళం- సిక్కోలు మహిళ తన సత్తా చాటింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచి కిరీటం దక్కించుకుంది. మొత్తం వంద మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో, ఫైనల్కు 38 మంది అర్హత సాధించారు. ఫైనల్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మిసెస్ డైనమిక్ టైటిల్, […]