హైదరాబాద్- స్టార్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, తమిళ నటుడు సిధ్దార్ధ్ మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. ట్విట్టర్ లో మొదలైన ఈ అంశం, చివరికి సిద్దార్ధ్ భహిరంగ క్షమాపణతో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ హీరో సిద్ధార్ద్ పై తెలంగాణలో పోలీసు కేసు నమోదవ్వడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ప్రధాని మోదీ మొన్న పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన దేశ […]