తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. కానీ.., ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ టెస్ట్ లు కొనసాగిస్తూనే ఉంది. క్వారెంటైన్ సెంటర్స్ అలానే రన్ చేస్తోంది. క్వారెంటైన్స్ సెంటర్స్ కి వచ్చి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త మంచి పరిణామం. కానీ.., వైద్య సదుపాయాలు, బెడ్స్, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఏపీలోనూ ఉన్నాయి. దీనితో.. అక్కడక్కడా మరణాలు సంభవిస్తూనే […]