స్వతంత్ర భారతదేశంలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇక సామాన్యులకే ఈ అధికారం ఉంటే.., ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానిని కనీసం ప్రశ్నించే రైట్ ఉండదా? కచ్చితంగా ఉంటుంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇలాగే కేంద్ర ప్రభుత్వ తీరుపై తన నిరసనని ట్విట్టర్ వేదికగా తెలియ చేశారు. “గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీ ఈ రోజు నాకు ఫోన్ చేశారు. ఆయన మనసులో ఉన్నది మాత్రమే నాతో మాట్లాడారు. చేయాల్సిన పని గురించి మాట్లాడినా, […]
న్యూ ఢిల్లీ- దేశంలో కరోనా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధాని రాష్ట్రాలను కోరారు. రెమ్డెసివిర్ సహా మందులు, ఆక్సిజన్ లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాక్టివ్ కేసులు ఒక లక్షకు పైగా ఉన్న 12 రాష్ట్రాల్లో పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు. రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక […]