కరోనా సెకండ్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త అదుపులోకి వస్తోంది. ముఖ్యంగా చాలా రోజుల తరువాత రోజువారీ కేసులు లక్ష కన్నా తక్కువ నమోదు అవ్వడం విశేషం. అన్నీ రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతోనే ఇది సాధ్యం అయ్యింది. అయితే.., కరోనా సమస్య ఇక్కడితో పూర్తిగా పోయినట్టు కాదు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ముప్పు ఎలానో పొంచే ఉంది. అయితే.. థర్డ్ వేవ్ […]