టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం (ఇవాళ) తృణమూల్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మమతను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ నెల 5 న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారని తృణమూల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాఫ స్వీకార మహోత్సవాన్ని అత్యంత సాధారణంగానే జరుపుతామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని, దానిని కట్టడి చేసేంత […]
న్యూ ఢిల్లీ (నేషనల్ డెస్క్)- బీజేపీ సహా పలు రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలకు సంచలన విజయాలను సాధించిపెట్టిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఆయన వ్యూహాలతో విజయాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ తదుపరి వ్యూహరచన ఏ రాష్ట్రంలో ఉండబోతోందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పీకే సంచలన ప్రకటన […]