మహిళలు ఎక్కువగా మక్కువ చూపేదీ చీరలు కొనేందుకే. అందుబాటు ధరల్లో చీరలు లభిస్తున్నాయని షాపింగ్ మాల్స్ ప్రకటనలు చూస్తే చాలు పొద్దునే వాటి ముందు క్యూ కడతారు. ఇది చాలదన్నట్లు ఆన్ లైన్ వచ్చాక ఎక్కువగా షాపింగ్ పెరిగింది. దీన్నే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు దొంగలు.