కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. సాధారణ జీవితం నెలకొంటోంది అని భావించిన తరుణంలో ఒమిక్రాన్ ఎంట్రీతో మొత్తం తల్లకిందులైంది. అప్పటి నుంచి దేశంలో డోలో-650 అమ్మకాలు, వినియోగం ఊహించని రీతిలో పెరిగిపోయిందని చెబుతున్నారు. అది కూడా అంతా ఇంతా కాదు ఏకంగా 350 కోట్ల ట్యాబ్లెట్లు కొనగోలు చేశారన్న లెక్కలు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. 🇮🇳Dolo 650 is now India’s favoured paracetamol brand, with […]