దేశంలో ఇప్పుడున్న ఇంధన ధరలు చూస్తే వాహనదారులు బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అందువలనే అందరూ ఇంధనం వైపు కాకుండా టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వాహనాలనే కొనుగోలు చేసేందుకు పబ్లిక్ ఎగబడుతున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో.. కస్టమర్లు ఆకర్షించే విధంగా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి తయారీ సంస్థలు. ఇదివరకే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నప్పటికీ, తాజాగా […]