న్యూ ఢిల్లీ- మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ వ్యక్తి గురించి ప్రస్తావించారంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అది కూడా సామాన్యుడి గురించి మోదీ మన్ కీ బాత్ లో చెప్పడం ఆసక్తికరంగా మారింది. అందులోను ప్రధాని ప్రస్తావించిన వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కావడంతో అయన ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. అవును తెలంగాణలోని భువనగిరి జిల్లాకు చెందిన విఠలాచార్య గొప్పతం గురించి చెప్పారు మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ […]