ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం ఎన్నో ఘోరాలు.. నేరాలకు పాల్పపడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి దోచుకుంటున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తమకు డబ్బు వస్తే చాలు అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. ఇక టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ల దోపిడీ కూడా భారీగా పెరిగిపోతుంది. తాజాగా ‘లవ్ లైఫ్’ సైబర్ మోసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, […]