తిరుపతి- రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఒక్కోసారి పొలిటీషియన్స్ నోరు జారుతుంటారు. పరిధికి మించి ప్రత్యర్ధులపై పరుష పదజాలం వాడుతుంటారు. రాజకీయాలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషనలకు దిగుతుంటారు కొంత మంది నేతలు. ఇదిగో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని, ప్రతి కాంట్రాక్టుకు ఐదు శాతం కమీషన్ […]