దేశంలో కరోనా కష్టాలు తిరినా.. నిత్యాసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.. వాటికి తగ్గట్టు పెట్రోల్, డీజిల్ తో పాటు నిత్యం వినియోగించే గ్యాస్ ధరలు కూడా చుక్కలనుంటుకుంటున్నాయి. ఇది సామాన్య ప్రజలకు పెను భారంగా మారిపోయింది.