ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
మహిళలు, విద్యార్థినుల కోసం పలు రాష్ట్రాలు ప్రత్యేక బస్సులను నడుపుతుంటాయి. మహిళలు సాధికారిత వైపుగా అడుగులు వేసేందుకు తోడ్పాటునందిస్తాయి. కొన్ని సార్లు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు రవాణా సౌకర్యాల్లో రాయితీలు కల్పిస్తుంటాయి ప్రభుత్వాలు. వచ్చే నెల నుండి మహిళలు, విద్యార్థినులు ఉచిత ప్రయాణం అందించే అవకాశం కల్పించింది ఈ ఏడాది ఎన్నికల బరిలో దిగుతున్న కర్ణాటక ప్రభుత్వం, తాజాగా మరో ప్రభుత్వం మహిళల కోసం రాయితీలను ప్రకటించింది.
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా.. ఇప్పుడు దేశంలో ఎక్కడ పట్టినా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నదులు, వాగుల్లో వరద నీరు ఉదృత స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాలూ నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఆ వివరాల్లోకి […]