భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి అన్నీ విధాలా కష్టపడి.., చివరికి దేశ స్వరాజ్య కాంక్ష నెరవేరడానికి ప్రధాన కారణమైన వ్యక్తి మహాత్మాగాంధీ. నిజానికి గాంధీని స్వతంత్ర ఉద్యమం వైపు నడిపింది దక్షిణాఫ్రికాలోని పరిస్థితిలే. అక్కడి జాత్యహంకార ఘటనలు తరువాత.. ప్రపంచంలో ఎక్కడా బానిస జీవితం ఉండకూడదన్న ఆలోచనలు ఆయనలో మొదలయ్యాయి. అలా.. గాంధీజీ ఇండియా తిరిగి వచ్చి, స్వతంత్ర ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి.., భరతమాత దాస్య శృంఖలాలను తెంచగలిగారు. ఇందుకే దక్షిణాఫ్రికా దేశం ఈనాటికీ గాంధీని ఆరాధ్యుడిగా […]