ఏపీలో ఎన్నికలకు మరి కొన్నినెలల సమయం మాత్రమే ఉంది. రానున్న ఎన్నికల్లో గెలుపు కోపం టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మహానాడు వేదికగా మిని మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ వివరాలు..