యాభై ఏళ్ల క్రితం మాట. దేశ్బంధుగుప్తా బిట్స్ పిలానీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. అప్పటికి మనదేశంలో క్షయ తీవ్రంగా ఉండేది. పాఠాలు చెబుతూ నాలుగ్గోడలకి పరిమితం అవకుండా తన పరిశోధనలతో ప్రజల ప్రాణాలని కాపాడాలనుకున్నాడాయన. అందుకే భార్య మంజు దాచుకున్న ఐదువేల రూపాయల్ని అడిగి తీసుకుని ‘లూపిన్’ పేరుతో క్షయ వ్యాధి నివారణ మందుల తయారీ చేపట్టారు. నాణ్యతలో రాజీపడని ఆ సంస్థ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. దేశ్బంధు లక్ష్యం కూడా అదే కావడంతో ఆయన అంతకు […]