ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుస రైల్ ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు కారణాలు ఏవైనా.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది.