హైదరాబాద్- కరోనా మహమ్మారి పగబట్టి మరీ ముషులను పట్టి పీడిస్తోంది. ఐతే ఇప్పటివరకు మనుషలవరకే పరిమితం అనుకున్న కరోనా ఆఖరితి జంతువులము కూడా వదలడం లేదు. ప్రపంచం వ్యాప్తంగా అక్కడక్కడా జంతువులను కరోనా సోకిందన్న వార్తలు వింటున్నా.. ఇప్పుడు అది తెలంగాణకు కూడా పాకింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ […]