హైదరాబాద్- తెలంగాణ మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఏప్రిల్ 23న కేటీఆర్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాందో అప్పటి నుంచి ఆయన హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఐతే కేటీఆర్ కు గత రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన శుక్రవారం ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. డాక్టర్ల సలహా మేరకు శుక్రవారం సోమాజిగూడ లోని యశోధా ఆస్పత్రిలో […]