స్పెషల్ డెస్క్- ఆ మిస్టరీ జరిగి ఇప్పటికీ రెండు వందల సంవత్సరాలు అవుతోంది. ఆ గ్రామంలో రాత్రి పడుకున్న వారంతా తెల్లారేసరికి మాయమైపోయారు. ఇళ్లు, ఇళ్లలోని వస్తువులన్నీ అలాగే ఉన్నా, కేవలం మనుషులు మాత్రం మాయమవ్వడం మిస్టరీగా మారింది. ఐతే రెండు వందల ఏళ్ల నుంచి ఈ మిస్సింగ్ మిస్టరీ మాత్రం వీడటం లేదు. ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం రాజస్థాన్ వెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన జైసల్మీర్కు 20 కిలోమీటర్ల […]