హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వంపై యుధ్దం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుకు సంబందించి తెలంగాణ సర్కార్ కు, సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య వివాదం చలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇదిగో ఇటువంటి సమయంలో యాసంగిలో వరిసాగుపై రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంబనకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెక్ పెట్టేందుకు సన్నద్దమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయలేమని మోడీ సర్కార్ చెబుతుంటే, ఇక్కడి బీజేపీ […]