ఒక ఆలోచన వేల మెదళ్లకు ప్రేరణ.. ఒక అడుగు వేల అడుగులకు నాంది.. ఆ ఆలోచనే ఓ కలెక్టర్ మదిలో మెదిలింది. ఆ అడుగులు మహబూబాబాద్ జిల్లాలో పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా అటవి ప్రాంతం కలిగివుంది. దీంతో వర్షాకాలం వస్తే మన్యం ప్రజల కష్టాలు వర్ణాణతీతం. మరీ ముఖ్యంగా గర్భిణుల బాధలు చెప్పలేం. వర్షాకాలం వస్తే చాలు వాగులు పొంగుతాయి.. రోడ్లు తెగుతాయి.. ఊర్లన్నీ జలమయం అవుతాయి. ముఖ్యంగా ఆ ప్రాంతాలకు రవాణా స్తంభిస్తుంది. దీంతో […]