ఈ మద్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీలు ఉన్నట్టుండి కూలిపోవడంతో కొన్నిసార్లు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. నిర్మాణ విలువలు సరిగా పాటించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్లోని భాగల్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఒక వంతెన్న ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన పెను గాలులకు ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. ఈ వంతెన ఖరీదు […]