గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాస్త ప్రమాదాల సంఖ్య తగ్గినా.. లాక్ డౌన్ సడలించిన తర్వాత మళ్లీ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే ముఖ్య కారణం అని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి నడపడం.. అతి వేగం, నిద్ర లేమితో ప్రయాణాలు ఇలాంటి కారణాల […]